ఆంధ్రప్రదేశ్కృష్ణ అమ్మవారిని దర్శనం చేసుకున్న నటుడు డా.రాజేంద్ర ప్రసాద్ .. By V1 Media EDITOR - August 5, 2022 0 4 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి, అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రముఖ చిత్ర నటులు డా.రాజేంద్ర ప్రసాద్ గారు.. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.