మేతకు దిగి వేల సంఖ్యలో బాతులు మృతి

0
29
ducks died in tirupathi

పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రామం చెరువులో మేతకు దిగి వేల సంఖ్యలో బాతులు మృతి

చెరువులో చేపలు పట్టేసి వదిలిన అనంతరం కలుషిత ఆహారం తీసుకున్నందువలనే మృతి చెందాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పశుసంవర్దక శాఖ వైద్యులు

పంచనామ కోసం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించిన వైద్యులు

మృతి చెందిన బాతుల విలువ సుమారు 4 లక్షలు వుంటుందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here