విజయవాడ భవానిపురం స్వాతి రోడ్డు చర్చి సెంటర్ లో రోడ్డు ప్రమాదం.
రోడ్డుపై నిద్రిస్తున్న గోవుని తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందాని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో, రవాగిచర్ల గోపాలరావు అనే వ్యక్తికి గాయాలు.
గాయపడిన వ్యక్తి ప్రియదర్శిని కాలనీ వాసిగా గుర్తింపు.
క్షతగాత్రున్ని అంబులెన్స్లో సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలింపు.