శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎం.గంగా రావు గారు..
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు..
అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.